సాంకేతికత కూడా మనకు ఉపయోగపడుతుందని ఈ ఉదాహరణ వెల్లడిస్తున్నది. 20 ఏండ్ల క్రితం కనిపించకుండాపోయిన ఓ తల్లిని.. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ప్రారంభం నుంచి ఒడిదొడుకుల మధ్య సూచీలు కొనసాగగా.. చివరి సెషల్లో పుంజుకోవడంతో లాభాలను నమోదు చేశాయి. ఇవాళ చైనా – తైవాన్ మధ్య ఉద్రిక్తల న�
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్�
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆ�
Minister Haris Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు పూటకో మాట్లాడుతున్నారని, వారిది పార్లమెంట్లో ఓ మాట ప్రజాక్షేత్రంలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ర�
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ధ్వజ స్తంభాని�
Minister Harish Rao | మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్
రాజన్న సిరిసిల్ల : ఏ కష్టమెచ్చిందో ఏమో తెలియదు కాని చావే శరణ్యమని భావించిన ఓ వ్యక్తి మానేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుసుకు