న్యూఢిల్లీ: జనగణనలో బీసీల కుల గణన చేయాలని న్యూఢిల్లీలోని రాష్ట్రీయ ఓబిసి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం 56 �
విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. దగ్గరలో భయంకరంగా ఉరుములు ఉరమడంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (15) నిరాశ పరిచాడు. ఒడియన్ స్
ఐదో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడ
ఫ్లోరిడాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్కు మంచి సహకారం అందించిన దీపక్ హుడా (38) పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ ఆవలగా వాల్ష్ వేసి�
నిజామాబాద్ : బర్మింగ్హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ�
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అ
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశ పరిచాడు. రోహిత్, సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్తో
CM KCR | బర్మింగ్హాం వేదికగా జరుగుతున్న కామల్వెన్త్ క్రీడల్లో తెలంగాణ సంచనలం నిఖత్ జరీన్ పసడి పతకం సాధించింది. 48-50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన బాక్సర్ కార్లీ మెక్నాల్ను �
మహబూబ్ నగర్: చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపి సర్కారు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అ�
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కే
హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో ని�