తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుడిని తయారుచేసేందుకు దాదాపు 7 వేల పైనాపిల్స్ వాడారంట. 25 మంది పనోళ్లు 16 రోజులపాటు పనిచేసి ఈ భారీ గణనాథుడ్ని...
ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచింది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హాంకాంగ్ సారధి నిజాకత్ ఖాన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామ�
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారులపై కేసుల నమోదు సంచలనంగా మారింది. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు ఏఎస్పీ , డీఎస్పీ పై కూడా..
అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ (Cobra) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్కు ఇది త�
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు...
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టులో పునరాగమనం తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా భవిష్యత్తులో జట్టు పగ్గాలు పట్టే సత్తా కూడా తనకుందని నిరూపించాడు. గాయం�
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుర�
అసోంలో ఓ మదర్సాను అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది. ఈ మదర్సా కూల్చివేతకు కారణం బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద గ్రూపుతో సంబంధాలు కలిగి ఉండటమే అని అధికారులు సెలవిస్తున్నారు. బుధవారం ఉదయం వరకు భవనం కూల్చివే�
ఆకలేస్తే హోటల్కు వెళ్లే రోజులు ఇప్పుడు పోయాయి. ఎవరైనా సరే వెంటనే మొబైల్లో జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ డెలివరీలు ఇస్తూ చాలా మంది జీవనాలు సాగిస్తున్నారు. కానీ ఈ ఉద్యోగాల్లో డేంజర్ కూడ�
కమెడియన్ కమ్ హీరో సునీల్ (Sunil) కొంతకాలంగా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో అందరినీ పలుకరిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా అదిరిపోయే లుక్, యాక్టింగ్�
అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నార