Ghana | అది జూపార్క్. ఎన్క్లోజర్లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.
అమరావతి : రాజమండ్రిలోని కుమారి టాకీస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సన్ ఎలక్ట్రానిక్స్ టీవీ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా సమాచార
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్ 1,260.62 పాయింట్లు పతనమై 57,623.25 పాయిం�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 27 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శ�
Gutha sukender reddy | శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్
Nagarjuna sagar | నాగార్జునసాగర్ (Nagarjuna sagar ) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి సాగర్కు 3.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను
Indonesia | ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని
Houston | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని హూస్టన్లో (Houston) ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో
Gadchiroli | మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కోయార్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర–దక్షిణద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ
మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నా�