పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు...
ఆసియా కప్ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుత విజయం సాధించింది. తన మరుసటి పోరులో హాంగ్ కాంగ్ను ఎదుర్కోనుంది. హాంగ్ కాంగ్ పసికూన కాబట్టి భారత్ అంత టెన్షన్ పడ�
హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యశోద' (Yashoda). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తన డ్యాన్సులతో యూట్యూబ్ను ఇరగదీసింది. ఫాలోవర్ల సంఖ్యను అమాంతం పెంచేసుకున్నది. తాను చెప్పినట్లు వినడంతో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను నిలువునా ముంచింది. విదేశీ మారకం పేరుతో వారికి కుచ్చుటోపీ...
తెలుగు ప్రేక్షకులు కరోనా పుణ్యమా అని కొత్త రకం కథలను కూడా చూసి ఎంజాయ్ చేసే మూడ్లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో మలయాళంలో (Malayalam films) సూపర్ హిట్గా నిలిచిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మంచ
యాసిడ్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్యం అందించాలని అధికారులను సీఎం సోరెన్...
ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున...
Talasani Srinivas yadav | పండుగలు గొప్పగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
CM KCR | సీఎం కేసీఆర్ బీహార్లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్ లోయలో
Punjab | పంజాబ్ (Punjab) అసెంబ్లీ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు ఆ రాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్తోపాటు మంత్రులు
Khairatabad | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ (Khairatabd) గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా బుధవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 5,439 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, నేడు కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,97,372 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల