అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడి ఎన్నికల్లో భారత జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఓడిపోయారు. కల్యాణ్ చౌబే ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్�
భారత దేశంలో దాదాపు 100 శాతం ప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారట. తాజాగా గ్రీన్పీస్ ఇండియా అనే సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశ 99 శాతంపైగా ప్రజలపై పీఎం2.5 కాన్సన్ట్రేషన్స్ ప్రభావం ఉంటోందని ఈ నివే
వాషింగ్టన్ : మిస్సిసిపిలోని వాల్మార్ట్పై విమానంతో దాడి చేస్తానని ఓ పైలెట్ హెచ్చరించారు. దాదాపు గంట సేపటి నుంచి స్టోర్ పరిసరాల్లో విమానం చక్కర్లు కొడుతున్నది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాల్మార్ట
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్�
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
తిరుమల తిరుపతి దేవస్థానానికి వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మేల్ చాట్ వస్త్ర సేవ నిమిత్తం బుక్ చేసుకున్న ఓ భక్తుడికి.. ఆ సేవను అందించకపోవడాన్ని తప్పుపట్టింది. సదరు భక్తుడికి ఏడాదిలోగా ఆయన కోరుకున్న...
CM KCR | తెలంగాణ ఈ సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని కేబినెట్ నిర్ణయించిన విషయం విధితమే. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూ�
ప్రతికూల వాతావరణ యాజమాన్య పరిస్థితుల్లో పశువుల్లో ముఖ్యంగా పాడి పశువుల్లో గొంతువాపు వ్యాధి లేదా గురకవ్యాధి వ్యాపించి ఇబ్బంది పెడుతున్నది. బర్రెలతోపాటు ఆవులు, మేకలు, గొర్రెలు, గాడిదలు పాశ్చురెల్లా హిమో
హైదరాబాద్ : పండుగలను గొప్పగా జరుపుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద బోనాల ఉత్సవాల నిర్�
Corona Vaccines | కరోనా మహమ్మారి ఇప్పటికీ పలు నగరాల్లో విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నది. ఈ మహమ్మారికి ఇంకా అంతమెప్పుడో శాస్త్రవేత్తలే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తర్వాతి తరం (next generation vaccines) వ్యాక్సిన్
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను చూస్తుంటే ఏం చెయ్యలేడనిపిస్తోందని, అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు. ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జ