తల్లీకొడుకుల సెంటిమెంట్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham). చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసంఎదురుచూస్తున్న శర్వానంద్�
కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్ర�
కృష్ణంరాజు (krishnam raju) మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని నివాసంలో నివాళుర్పిస్తున్నారు.
యూఎస్ ఓపెన్లో పోలిష్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ సంచలనం సృష్టించింది. ఈ 21 ఏళ్ల టెన్నిస్ స్టార్.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆన్స్ జబేర్పై 6-2, 7-6(5) తేడాతో విజయం సాధించింది. ఇది ఆమె కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టై�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ప్రగతి భవన్కు వచ్చిన సందర్భంగా కేటీఆర్తో సమావేశమైనట్ల
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమ్రంభీం చౌక్ వద్ద వాహనంపై ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చిరాం (45), రవి (35) ప్రాణాలు కో�
ఆసియా కప్ సూపర్-4లో భారత్ను ఓడించిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచాడు. ఈ స్టేడియంలో గత మ్యాచ
హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాల
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
శంకర్ (Shankar) డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎస్జే సూర్య ట్విటర్ ద్వారా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చి మూవ�
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2,46,576 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. జూరాల స్పిల్ వేను నుంచి 1,51,262 క్యూసెక్కులు, పవ�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. స్థానిక గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడ�