రౌడీషీట్ తెరవడంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని...
Minister Harish Rao | కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన సెస్సుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంటోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. శాసనసభలో ఎఫ్ఆర్బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్ర�
Crime news | మంజీరా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని అతిమ్యాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
Fire Accident | నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ�
Dates Farming | అనంతపురం : ఒకప్పుడు వానలు లేక కరవుతో అల్లాడిన అనంతపురం జిల్లా ఇప్పుడు సిరులనిచ్చే పంటలకు నెలవుగా మారింది. ఒకప్పుడు 5-10 ఎకరాలకే పరిమితమైన ఖర్జూరం సాగు ఇప్పుడు...
గతంలో హెచ్చరించినట్లుగానే దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ అధినేత అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. వీరికి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గడప గడపకు...
తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
TS Assembly | తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యా
తమ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులకు ద్వంద్వ వైఖరి లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, చంద్రబాబు చూపినట్లు ప్రాజెక్టులపై రోజుకో వైఖరి...
T20 World Cup | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. పెద్దగా కొత్త నిర్ణయాలేమీ లేకుండా ఆసియా కప్ ఆడిన జట్టునే కంటిన్యూ చేశారు.