హైదరాబాద్ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను మంత్రులు స�
నల్లగొండ : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడాని విద్యుత్ శాఖ మంత్రి జ
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నటుడు కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవే�
Road Accident in Una | హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉనాకు ఆనుకొని ఉన్న కుతార్ కలాన్లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, నటుడిగా వివిధ పాత్రలలో తన విలక్షణ �
సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు శంకర్ (Shankar). తనదైన స్టైలిష్ మార్క్ సినిమాలు చేసే శంకర్ ప్రస్తుతం విలక్షణ హీరో కమల్ హాసన్తో ఇండియన్ 2, టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్తో ఆర్సీ 15
మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. పలుచోట్లరోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చె�
పెద్దపల్లి సెప్టెంబర్ 11: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షా�
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు ‘ఆసరా’ పెన్షన్లను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం�
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎంలు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపునకు తీసుకుంటున�
Krishnam Raju | ప్రముఖ నటుడు కృష్ణంరాజుది రాజుల కుటుంబమే. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో క్షత్రియ రాజవంశంలో జన్మించారు. ఆయన విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజవంశానికి చెందిన వారు. ఆయన తన చిన్ననాట పాఠశాలకు �
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘంనూతన కమిటీ బాధ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్య�