YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత �
Cyrus Mistry Car Accident | టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు మెర్సిడెజ్ బెంజ్ హాంకాంగ్ నుంచి ముంబైకి అధికారుల బృ
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు రెండు నెలల్లోనే పరిష్కార మార్గం చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో మంత్రి బొత్స పా
వ్యాధులు లేని సమాజం రావాలన్నదే టీటీడీ ఆకాంక్ష అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అందుకోసమే టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వా�
Crime news | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.
రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని విడనాడాలన్నారు. రాయలసీమవాసులుగా...
TS Assembly | శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ నెల 6న సమావేశాలు ప్రారంభం కాగా.. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు
Minister Harish Rao | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా ప్రజలకు అర్థమైందని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్�
Union Home Ministry | ఈ నెల 27న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. సమావేశానికి హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఓ దాత భూరీ విరాళం అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవికి ఈ మేరకు మొత్తం రూ.15 లక్షల 1116 విరాళం డిమాండ్ డ్రాఫ్ట్�