హైదరాబాద్ : ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో కృష్ణంరాజు పార్థివదేహానికి మంత్రి శ్రీనివా
న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్తో మరణిస్
హైదరాబాద్ : సకల వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అపార అనుభవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో
మనలో చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్ను పక్కనే పెట్టుకుంటాం. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. సదరు మహిళ రెడ్మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలు
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం BRKR భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్త
హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వ
ఆసియా కప్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత జట్టు సూపర్-4 దశలో వరుస ఓటములు చవిచూసి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్పై 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టులో చేసిన ప్రయోగాలే టీ
నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా ప�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి భేటీ ముగిసింది. ప్రగతి భవన్లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీ
శ్రీనగర్ : రాబోయే పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని మాజీ కేంద్రమంతి, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన �