Corona cases | దేశంలో కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరింది. ఇందులో 4,39,25,239 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
Bhadrachalam | ఎగువన భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు అధికమవుతున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు
Assembly session | ఐదు రోజుల విరామం అనంతరం శాసనసభ, శాసనమండలి తిరిగి నేడు సమావేశమవనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది.
CM KCR | ఎగువన భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని
Srisailam | : శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు పదా అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి శ్రీశైలానికి 2,80,349
Medchal | మేడ్చల్లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని
Carlos Alcaraz | స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అతిపిన్న వయస్సులో ఓ గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరిన 19 ఏండ్ల అల్కరాజ్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
అడవులు మన జాతీయ సంపద అని, అనాదిగా మన జీవన విధానంలో భాగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయంగా ఉ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని
సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడా ది రూ.340 కోట్ల వ్యయంతో.. 30రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18లక్షల చీరలను