Supreme Court | హైదరాబాద్ నగర నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు పేరు పెట్టడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పలానా జిల్లాకు పలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిడం కోర్టు పని కాదని...
Ministe KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజ�
Fire Accident | సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనాస్థలంలో పోలీసులు, రవాణా, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Minister Indrakaran Reddy | అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు అటవీ అనుమతులపై ఢిల్లీ వెళ్లి చర్చిద్దాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఓ మినీ కూపర్ కారులోకి ఎక్కువ మంది ఎక్కి కొత్త రికార్డును రాశారు. కారులో ఉన్నది ఐదుగురు కూర్చునే సీట్లు.. కానీ ఏకంగా 29 మంది ఎక్కేశారు. ఒకరిపై ఒకరు వరుసగా, పొందికగా కూర్చుని వరల్డ్ రికార్డును తమ సొంతం చేసుక�
CS Somesh Kumar | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
Gruesome Attack | మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది.
Recognition| తిరుపతిలోని వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా టీటీడీఈవో ఎవి.ధర్మారెడ్డి
Minister Vemula | తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.