తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు.
ఆత్కూరులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురించింది. ఈ ప్రత్యేక సంచికను వెంకయ్య నాయుడు ఆవిష్కరించి తొలి కాపీని హాస్యనటుడు..
Women Beats Dog | ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని
Godavari | గోదావరి నదికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. భద్రచాలం వద్ద గంటగంటకు క్రమంగా నీ�
మరోసారి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) వద్ద ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు రోడ�
Minister Koppula Eshwar | ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా రైతులు, వెనుకబడిన వర్గాలు..
MLC Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఐ�
Minister Srinivas Yadav | దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ �
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న