కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూయడంతో ప్రభాస్ (Prabhas) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సలార్ సినిమా షూటింగ్ను మేకర్స్ సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా చేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్�
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్
దేశంలోని పల్లెలకు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ప్రశంసించారు
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru)దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్' (The Ghost). అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం నాగార్జున, సోనాల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున�
Minister Srinivas Goud | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని తన కార్యాలయంలో బతుకమ్మ
TS High Court | రాష్ట్రంలో మనుషుల అదృశ్యం కేసుల నమోదు, వాటి దర్యాప్తులో పురోగతిని నివేదించాలని పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఇంతవరకు ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది ఆచూకీ తెలుసుకున్నదీ తదితర వ�
Minister Harish Rao | నగరంలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ను ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్తో కలిసి మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 450 పడకలున్న ఆసుపత్రిలో కొత్తగా.. మరో 300 పడకల�
MLC Kavitha | మదాపూర్ ఆర్ట్గ్యాలరీలో ఏలె లక్ష్మణ్ ఆధ్వర్యంలో బతుకమ్మల పూల నేపథ్యంలో నిర్వహించిన ‘పూలమ్మ’ ఫొటో ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కళా రూపాలను
విక్రమ్ (Vikram) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత�
Minister Dayakar Rao | పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద