ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అకారణంగా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ టెన్యూర్పై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐదేండ్లే ఉంటారని చెప్పారు. జీవితకాలం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు...
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సూపర్ హిట్ సినిమాలను అందించాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో తెరకెక్కించిన ది లైఫ్ ఆఫ్ ముత్తు విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇటీవలే ఇచ్చ
Minister Srinivas Goud | భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న టీ20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు తరలిరాగా.. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద�
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు...
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Minister Jagdish Reddy | : ప్రాధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.