కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద...
National Health Index | ‘ఒకనాడు నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అన్నట్లుగా ఉన్న సర్కారు దవాఖానలు.. స్వరాష్ట్రంలో నేడు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్కు ప్రజల ఆరోగ్యంపై మక్కువతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్�
Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Minister IK Reddy | పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడంపై ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం అద
High Blood Sugar | రక్తంలో చక్కెరలు ఎప్పుడూ పరిమిత మోతాదులో ఉండాలి. లేదంటే అది డయాబెటిస్గా మారుతుంది. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.
MLA Shankar Naik | రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప సాహసం దాతృత్వం కూడిన నిర్ణయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన�
Minister kTR | విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన శిల్పకళను విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ కృషి చేస్తున్నదని జేఈఓ శ్రీమతి సదా భార్గవి చెప్పారు. సంప్రదాయ శిల్పకళ–అనుబంధ అంశాలపై మూడు రోజుల పాటు నిర్వ�
Gymkhana grounds | జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు