మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన పుష్ప..ది రైజ్ (Pushpa 1).చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది. ఇపుడు ఈ ఇద్దరూ మరోసారి పుష్ప ..ది రూల్ (Pushpa 2) తో సిద్దమవుతున్నారు. మూవీ లవర్స్ కోసం ఓ ఆసక్తికర �
ED | నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,
Minister Jagdish Reddy | ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ సంస్థలను అప్పజెప్పడమంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు మణిపూర్లోని మోయిరాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.5గా
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
Ap Minister|ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. విశ్వరూప్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మలయాళ నటుడు దేవ్ మోహన్ కీ రోల్లో నటిస్తున్న సినిమా శాకుంతలం (Shaakuntalam). టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ (Guna Sekhar)పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అప్కమింగ్ పాన్ ఇండియా సినిమాల జాబితాలో ఉ
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక
అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా గండిపేట ప్రాంతం ( Gandipet area)లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫిల్మ్ స్టూడియో ( state of the art film studio )ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ. అల్లు స�