Virat Kohli | ఆసియా కప్లో కోహ్లీ ప్రదర్శన చూసిన తర్వాత అతను ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆశించారు. అలాగే అతనికి మంచి రికార్డున్న మొహాలీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కోహ్లీ ఇరగదీస్త�
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిట�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
గాడ్ ఫాదర్ (Godfather) నుంచి తాజాగా మేకర్స్ ‘థార్ మార్ థక్కర్ మార్’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ (Thaar Maar Thakkar Maar Song) ను విడుదల చేశారు. సల్మాన్, చిరంజీవి క్రేజీ కాంబోలో వచ్చే ఈ పాట స్టైలిష్గా సాగుతూ..థియేటర్లలో ఫ�
Minister Jagdish Reddy | ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో మొత్తాన్ని అమలు చేసి.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆదిపురుష్, సలార్ (Salaar), ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ప్రభాస్ త్వరలోనే సలార్ షూటింగ్లో పాల్గొనేం
Special trains| రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాబ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం రేపు (గురువారం )ప్రత్యేక రైలును
School Form | ప్రస్తుతం స్కూల్ విద్య పిల్లల కన్నా తల్లిదండ్రులకే తలనొప్పిగా మారింది. పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్స్లో ఉండే నిబంధనలు, విధివిధానాలు అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Bathukamma Sarees | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట
Crime news | డుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.