IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్.. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్లో అంపైర్లు ఓవర్లు కుదించారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన ఈ మ్యాచ్ 9.30 గంటలకు ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు.
Pubs | ఒక యువకుడు వరుసపెట్టి పబ్బులు తిరిగేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. అతని పేరే నాథన్ క్రింప్. 22 ఏళ్ల నాథన్కు తన పెంపుడు కుక్క కారా అంటే చాలా �
IND vs AUS | మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ ఆలస్యం అవుతోంది. గురువారం నాడు నాగ్పూర్లో భారీ వర్షం కురవడంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి.
IND vs AUS | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ �
IND vs AUS | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వచ్చే ఆదివారం నాడు జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. క్రీడాభిమానులంతా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఎగబడటంతో జింఖానా వద్ద తీవ్�
ZP Chairman Madhukar | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
Jalashakti Abhiyan | భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమా�
Russia | ఉక్రెయిన్తో ఏడు నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
AP Minister| డీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
IPhone 14 | టెక్ ఔత్సాహికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 14 మొబైల్ లాంచ్ అయిపోయింది. దీనిలో ఇచ్చిన కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి. వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్.