మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణం విషయంలో చెన్నై ఎన్జీటీ బెంచ్ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులూ సాధించి, నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిన సమయంలో మళ్లీ మ�
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు �
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల, వ
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్
Neighbour Dog | పక్కింటి కుక్క ఒంటరిగా ఉందని ఆ బుడ్డోడికి ఎలా తెలిసిందో? బుడిబుడి నడకలతో తోటలోకి వచ్చేశాడు. కానీ వాళ్లిద్దరి మధ్య ఫెన్సింగ్ అడ్డుగానే ఉంది. అది దాటి వెళ్లలేడు కదా. అందుకే అక్కడే ఉన్న బంతి తీసి ఫెన్స�