వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
Rajendranagar | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
Kusukuntla Prabhaker Reddy | అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిని ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూసుకుంట్లకు అవకాశమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
Munugode bypoll | నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. రోజువారీ కేసులు 2 వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 1997 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,46,06,460కి
Heavy rains | ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రదేశం నుంచి తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్య ప్రదేశ్వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈ నెల10 వరకు చాలాచోట్ల
MP Kanimozhi | ఉద్యోగ నియామక పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహించడంపై డీఎంకే ఎంపీ కనిమోళి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సెస్సీ సీజీఎల్ పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుందని
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి
Traffic jam | హైదరాబాద్లోని లక్డీకాపూల్-అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో భారీ సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు నగరానికి చేరుకుంటున్నాయి.
London | టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా యూకేలోని లండన్లో ఉంటున్న
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�
ర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర స