Viral Video | యూకేలో కొనసాగుతున్న వీసా సమస్యల నేపథ్యంలో ప్రముఖ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యూకే కొత్త ప్రధాని రిషి సునాక్.. భారత్లో ఉన్న ఓ వ్యక�
T20 World Cup | ఈ టీ20 ప్రపంచకప్లో అతిపెద్ద సంచలనం జింబాబ్వే సృష్టించింది. బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించింది. దీంతో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
Prakash Raj | తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇ�
ENG vs AUS | ఈసారి టీ20 ప్రపంచకప్లో వరుణుడు ఎక్కువ మ్యాచులు గెలుస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్కు మోకాలొడ్డిన వరుణుడి దెబ్బకు మినీ యాషెస్గా అభిమానులు ఎదురు
IRE vs AFG | టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం
Vijay Deverakonda | సినీనటి సమంతపై తన ఇష్టాన్ని బయటపెట్టారు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. కాలేజీ రోజుల్లోనే ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపారు. సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమా తెలుగు ట్రైలర్�
Minister Koppula| మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా
Elon Musk|ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఆయన ఓ ఆసక్�
Fake Mr. Bean | స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేది
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
poisonous tea | ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్పురి జిల�
Minister Srinivas goud | ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.