హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అసాధారణ వర్షాలతో నీట మునిగిన అన్నారం, కన్నెపల్లి పంప్హౌస్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నారం పంపుహౌస్లోని మోటర్ల వెట్న్న్రు ప్రారంభించారు.
ఇటీవల ఆ పంప్హౌస్లోని మొదటి, రెండవ పంప్ల వెట్న్ విజయవంతంగా పూర్తవడంతో సోమవారం రాత్రి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మూడో పంప్ వెట్న్న్రు చేపట్టారు. ఇది కూడా 100% స్పీడ్తో నీటిని ఎత్తిపోయంతో ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అన్నారంపంపులన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈఎన్సీ స్పష్టం చేశారు.