Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83,167 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,326 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీ
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
Woman Journalist | ఇమ్రాన్ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ విషాదాన్ని నింపింది. ఇమ్రాన్ వెంట కంటైనర్పై ప్రయాణిస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ కింద పడి లారీ చక్రాల కింద నలిగి చనిపోయింది. దీంతో ఒక్కరోజు ర్యాలీని విరమిం�
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
Bull race tragedy | కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఎడ్ల రేసులు విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు చనిపోయారు. అయితే, అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తుండగా.. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హోంమ
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
Kinshasa Stampede | కాంగో రాజధాని కిన్షాసాలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ప్రముఖ వాద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీకి భారీ సంఖ్యలో మ్యూజిక్ లవర్స్ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది.
Accident | ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి
Brazil | బ్రెజిల్ (Brazil) అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వ�
Chhath Puja | దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నదుల్లోకి దిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. ఛట్ దేవత తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ పండగ ధోరణి నేపాల్ నుంచి మన దేశంలోకి వచ�
Drugs smuggling | స్మగ్లర్లతో చేతులు కలిపి నల్లమందు రవాణా చేస్తున్న ఓ బీఎస్ఎఫ్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 1.38 కిలోల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అధికారి నివాసంల�
‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగ�
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొన్నారు. అభ్యంతరకరమైన భాషను వాడుతూ దూషణలకు దిగారు. ‘టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ప్రమోషన్లు, పైరవీల కోసం సి�
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�