Nalini Sriharan | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకుపైగా జైలు జీవితం అనుభవంచిన ఆరుగురు దోషులు సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ను సుప్రీంకోర్టు ఆదేశాల మ
Earthquake | వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా
minister koppula eshwar | రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని శనివారం దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గంగా హారతి
earthquake | ఉత్తరాఖండ్ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
Kejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ప్రజలు ఆర్థికంగా మద్దతు తెలిపేందుకు ఓ వాట్సాప్ నంబర్ను శనిKejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్
Acharya @ Rajastan CM | రాజస్థాన్లో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మార్చనున్నది. ఈ విషయాన్ని ప్రియాంక అత్యంత సన్నిహితుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి ప్రతీ ఎమ్మెల్యే అండగా ఉంటారన్నారు.
minister errabelli dayakar rao | దళిత బంధు పథకం పేదలకు వరమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని సాయి గార్డెన్లో తొర్రూరు ఎల్వై గార్డెన్స్లో
BJP nepotism | వారసత్వ రాజకీయాలు చేయమంటూ నీతులు చెప్తూనే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. పార్టీలో బంధుప్రీతికి తావులేదని బీజేపీ చెప్పడం బూటకమే అని ఆ పార్టీ నేతల చేష్టలతో స్పష్టమవు
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Himachal elections | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా లాహుల్ స్పితిలో పోలింగ్ జరుగుతున్నది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
Delhi Pollution | వాయు కాలుష్యం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా
Sunil Gavaskar | టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు సారథి బాబర్ ఆ దేశ ప్రధాని అవుతాడని భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా