OMOTENASHI Fail | చంద్రుడిపైకి విజయవంతంగా చేరిన నాసా ఓరియన్ క్యాప్సూల్ అద్భుతమైన ఫొటోలు అందిస్తుండగా.. ఇదే మిషన్ ద్వారా పంపిన రెండు జపాన్ క్యూబ్శాట్లలో ఒకటి ఫెయిలయింది. ప్రతిస్పందించడం లేదని జాక్సా ప్రకటిం�
Ghaziabad | బెహ్రంపూర్లోని విజయ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర వయసు గల బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీధి కుక్క బాలి�
Timber smuggling | అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఒక ఫారెస్ట్ గార్డు, ముగ్గురు ఖాసీ వర్గీయులు ఉన్నారు. అక్రమ కలపను అడ్డుకోవడంతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.
Ghost Patient | దెయ్యాన్ని ఎప్పుడైనా చూశారా..? మాట్లాడారా..? అసలు నిజంగా విశ్వంలో దెయ్యాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేరు. అయితే, అర్జంటీనాలో జరిగిన ఓ ఘటన మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చే�
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్త�
Nepal Counting | నేపాల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన దాని ప్రకారం అధికార నేపాల్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకున్నది. ఒక్క స్థానంలో సీపీఎన్-యూఎంఎల్ అభ్యర
Google retrenchment | లేఆఫ్స్ ప్రకటించిన పలు సంస్థల దారిలో గూగుల్ నడవనున్నది. హెడ్జ్ ఫండ్ బిలియనీర్ సూచనల మేరకు ఉద్యోగులను తొలగించేందుకు ఆల్ఫాబెట్ నడుం బిగించింది. 10 వేల మంది తొలగింపునకు ప్రణాళిక సిద్ధం చేసినట్
Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసుల�
Ayushmann Khurrana and Vertigo | సినిమా చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా తల తిరుగుతుండటంతో చాలా ఇబ్బందులు పడ్డాడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. తాను ఎదుర్కొంటున్న వెర్టిగో సమస్యపై నోరు విప్పాడాయన.
talasani srinivas yadav | తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని