Pakistani woman | ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆశ్చర్యకరమై విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మహిళ పేరు ఓటరు జాబితాలో కనిపించడం వివాదాస్పదమైంది.
MLA Jitendra resign | ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మహిళపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి బెయిల్పై వచ్చిన ఆయన.. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న�
Virat Kohli | టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. రెండు టీ20 ప్రపంచకప్లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
Google doodle winner | దేశంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన డూడుల్ పోటీ విజేతను గూగుల్ సంస్థ ప్రకటించింది. కోల్కతాకు చెందిన శ్లోకా ముఖర్జీ దించిన డూడుల్ను విజేతగా బాలల దినోత్సవం రోజున ప్రకటించారు.
Missiles | సిరియాపై ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్బేస్పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా,
BBC World cup XI | వీక్షకుల ఆలోచనల మేరకు వరల్డ్ కప్ XI జట్టును బీబీసీ ప్రకటించింది. 11 మంది సభ్యుల బీబీసీ వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. ఇంగ్లండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు.
Dengue deaths | హర్యానాలో డెంగ్యూ జడలు విప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అయినప్పటికీ హర్యానా ప్రభుత్వం తీరులో మార్పు రావడం లేదని అక్కడి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Eating Disorder | శరీరం సరైన ఆకృతిలో ఉన్నప్పటికీ లావెక్కిపోతున్నామనే భావనలో ఉండి తినే ఆహారాలపై కోత విధిస్తుంటారు. పదే పదే తమ బరువుపై మదనపడుతుంటారు. ఇది ముమ్మాటికీ మానసిక వ్యాధిగా పరిగణించి చికిత్స అందించాలి.
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్
TTD News | కార్తీక వనభోజనాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని వైభవోత్సవ మండపంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపారు.
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో లాభాల్లో ఉన్న సింగరేణిని బతికుండగానే చంపే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అనుమా నం వ్యక్తం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా �
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతూ ఏపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని క�