హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సోమవారం ల�
తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయ�
పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ వ్యవస్థ ఇకనుంచి పటిష్ఠం కానున్నది. కొత్త డిప్యూటీలు రానుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణపై పట్టు లభించనున్నది. తాజాగా పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఈవో పోస్టులను భర్తీచేస
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా చండూరు వర�
తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గొల్ల, కురుమల పేరు చెప్పి దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు యాదవ సోదరులు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమ�
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
nampally court | ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ నాంపల్లి ఏసీబీ కోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల
Minister Dayakar Rao | పుస్తకాలతోనే జ్ఞానం పెరుగుతుందని, యువత గ్రంథాలయాలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్రంథాలయంలో జ్యోతిప్రజ్వలన చేసి వారోత్సవాలను
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తీరనిలోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలోని మందాడి నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి మంత్రి నివాళులర్పించా
Errabelli Dayakar Rao | రైతులు పండించిన ఆఖరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరి�
Karthi | తమిళ హీరో కార్తి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘విరుమన్’, ‘PS-1’, ‘సర్దార్’ మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ మూడు బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి. అదే జోష్తో ‘జపాన్’ అనే చిత్రం ప్రకట