Virender Sehwag | ఇటీవల కీలక మ్యాచుల్లో టీమిండియా ఓడిపోతూ అభిమానుల్ని తీవ్ర నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లోనూ భారత జట్టు ఘోరంగా విఫలమైంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తొలి వ
BSF Jawan@ PAK | సరిహద్దులో తీవ్రమైన పొగమంచు కప్పిఉన్నది. పహారా కాస్తున్న ఓ జవాను పొరపాటుగా అంతర్జాతీయ సరిహద్దు జీరో లైన్ దాటి పాక్ భూభాగంపైకి వెళ్లాడు. దాంతో పాక్ రేంజర్లు ఆ జవానును అదుపులోకి తీసుకున్నారు. మన �
Christmas celebrations| ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి
Gujarat Election Results | గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు 121 స్థానాల్లో గెలుపొందగా.. 35 ఆధిక్యంలో కొనసాగుతున్
Triple-negative breast cancer | ట్రిపుల్-నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు అనేక మంది మహిళల్ని వేధిస్తున్న క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ను గుర్తించడం ద్వారా తొలి దశలోనే చికిత్సతో ఇతర ప్రాంతాలకు వ్యాప్తిచెందకుండా, అ
Rivaba Jadeja | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ టికెట్పై నార్త్ జామ్నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Tamil Nadus | దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది తమిళనాడువైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పుదుచ్�
Minister Harish Rao | డ్లు కొనమంటే బీజేపీ ప్రభుత్వం నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యా�
రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Children @ Obesity | చిన్నారులు ముద్దుగా ఉంటే మనం సంతోషపడుతుంటాం. అయితే, పెరిగి పెద్దయ్యాక దాని ప్రభావం ఇతర అవయవాలపై పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో ఊబకాయం పెద్దయ్యాక మెదడు అభివృద్ధి ఆశించినం�
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�