ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
హైదరాబాద్ చుట్టూ నలువైపులా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అత్యవసర పరిస్థితులు, అవయవాల తరలింపునకు ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నది
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో సివిల్ సర్వీసెస్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నారు.వర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీసులాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమ�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపింది. ఈ మే�
బీఆర్ఎస్కు ఎన్నికల సం ఘం ఆమోదం తెలపడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి హర్షం ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్న ట్టు పేర్కొన్నది
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�
Arnault @ Richest | ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని బెర్నార్డ్ ఆర్నాల్ట్ సాధించి కొంతకాలం ఉన్నారు. ఆయన షేర్లు పడిపోవడంతో తిరిగి ఎలాన్ మస్క్ తొలి స్థానానికి చేరారు. ట్విట్టర్ కొనుగోలు తర్వాత మస్క్ నిక�
Jinping @ Saudi | చైనా అధ్యక్షుడు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే 20 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. జిన్పింగ్ సౌదీ పర్యటన అటు అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పిస్తు�
Floods @ Pakistan | పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ప్రజలు వివిధ వ్యాధులకు గురవుతున్నారు. ఆహార సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపు�
Taliban action | ఆఫ్ఘనిస్తాన్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం తొలిసారిగా బహిరంగ మరణశిక్షను అమలుచేసింది. హత్య నేరాపణ ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించడంతో ఫరా ప్రావిన్�
Raghu Sharma | గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని క�
Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుత�
Blood test scam | రక్త పరీక్ష పేరుతో ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో భారత సంతతి వ్యాపారికి అమెరికా కోర్టు 13 ఏండ్ల జైలు శిక్ష విధించింది. తప్పుడు ప్రకటనలతో పెట్టుబడిదారులను మోసం చేసినట్లు బల్వానీపై ఆరోపణలున్నాయి. ఈ