minister mallareddy | దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని, అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేళ్లుగా దేశ ప్రజలను మోసం �
minister sabitha | కండ్ల ముందే వనపర్తి జిల్లా అభివృద్ధి కనిపిస్తుదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశా�
Minister Satyavathi | నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించేందుకే ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర
రాష్ట్రంలోని డెంటల్ కాలేజీల్లో మేనేజిమెంట్ కోటా కింద మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు కాలోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్ ఆప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇ�
పెద్దపల్లిలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి మనమంతా రుణపడి ఉన్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను మై�
KCR nutrition kit | రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గర్భిణిలకు త్వరలో కేసీఆర్ న్యుట్రిషన్ కిట్లను అందివ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ములుగులో హంస ఆయుర్వేద కాలేజీలో టీచిం�
Anemia in Men | మహిళల్లోనే కనిపించే రక్తహీనత సమస్య పురుషుల్లో కూడా వస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమే అని పరిశోధకులు గుర్తించారు. ఇది సంతానలేమికి దారితీయవచ్చంట. ఈ విషయాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో వె�
Good Egg | వైట్ ఎగ్ ఆర్ బ్రౌన్ ఎగ్.. ప్రస్తుతం ఈ రెండు రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. చాలా మంది పోషక విలువలు ఎక్కువగా ఉంటాయిని బ్రౌన్ ఎగ్స్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే, రెండింటిలో పోషక విలువలు ఒక�
TTD news | ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కొనసాగిన శ్రీ శ్రీనివాస మహావిశ్వశాంతి యాగం పూర్ణాహుతితో ఆదివారం రాత్రి ముగిసింది. ప్రపంచంలోని అన్ని జీవరాశులకు క్షేమం కలగాలని కోరుతూ ఈ మహా విశ్వ
TTD news | టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరై స్వామి వారి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంల�
కాంగ్రెస్ సీనియర్ల దెబ్బకు రేవంత్రెడ్డి వర్గం రాజీనామాల బాట పట్టింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 12 మంది నేతలు పార్టీలోని కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్రెడ్డి వర్గం పై అసమ�
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
పుస్తకాలతో కుస్తీ ప ట్టాల్సిన వయసు.. పెన్నులు, పెన్సిళ్లతో రాసే సమయం..ఇల్లే తప్ప మిగతా వారి సమస్యలేందో తెలియని ప్రాయంలో సెన్సర్లు, కోడింగ్తో సాంకేతికంగా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. కోడింగ్, పైథాన్ వ
యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక�