Mrs. World | భారత్కు చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్-2022 టైటిల్ను సొంతం చేసుకున్నది. శనివారం వెస్ట్గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్..
Belgaum Assembly | కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్త కొనసాగుతుండగా.. మరోవైపు బెళగాంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. బెళగాంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరిగే ఈ సెషన్ అధికార బీజేపీకి చ�
Avatar 2 records | అవతార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సొంతం చేసుకున్నది. రెండు రోజుల్లో కలెక్షన్లు మన దేశంలో రూ.100 కోట్ల వరకు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లుగా అంచనా. తొలిరోజు కలెక్షన్లో మాత్�
Helicopter Please | తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో గుంతలు, బురదలోనే నడుస్తున్నామని ఓ ఆర్మీ మేజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ కొనేందుకు తమకు గ్రాంట్ ఇవ్వాలంటూ మహారాష్ట్ర సీఎం షిండేకు లేఖ రాశారు. ఈ లేఖ
Sri Lanka Crisis | పొరుగుదేశం శ్రీలంక ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే అల్లాడుతున్నది. సంక్షోభం నుంచి గట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది సైన్యంలో 16వేల పోస్టులను తొలగించేందుకు నిర్ణయించింది. వ్యవయాన్ని తగ్గించుకోవాలన్�
Messi Cutout | అభిమానం తన అభిమాన అటగాడి కటౌట్ను సముద్రంలో 100 అడుగుల లోతులో ఏర్పాటుచేసేలా పురికొల్పింది. కేరళకు చెందిన స్వాదిఖ్ అనే మెస్సీ వీరాభిమాని చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మార�
Vehicles collided @ Fog | హర్యానాలోని కర్నాల్ జాతీయ రహదారిపై 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. భారీగా పొగ మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Minister Gangula Kamalakar | పేదలకు మెరుగైన సేవలే లక్ష్యంగా వైద్యులు పని చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని నెహ్రూ చౌరస్తా సమీపంలో జనరల్ ఫిజీషియన్ మౌనికారెడ్డి,
INS Mormugao | ఐఎన్ఎస్ మర్మగోవా ఇవాళ జలప్రవేశం చేసింది. ముంబై నావల్ డాక్ యార్డులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేశారు. మన దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇది. బ్రహ్మోస�
pawan kalyan | ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ అధికార పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద�
Boycott Chinese products | చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నా.. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు. అరుణాచల్ ప్రదే�