England clean sweep | పాకిస్తాన్ను వారి సొంత గడ్డపై ఓడించి టెస్ట్ సరీస్ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. సరిగ్గా 60 ఏండ్ల క్రితం టెస్ట్ సిరీస్ గెల్చుకున్న ఇంగ్లండ్.. ఇప్పుడు మరోసారి పాక్ గడ్డపై క్లీన్ స్వీ�
Healthy foods | జంక్ ఫుడ్ కనబడగానే మన నోట్లో నీళ్లూరడం చాలా సహజం. అంతలా మనం దానికి బానిసలా మారామన్నమాట. జంక్ ఫుడ్తో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకని వీటికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం చాలా ఉత్తమం.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని పలు చర్చిల బిషప్లను ప్రభుత్వం ఆహ్వానించింది.
Onion Peel Benefits | ఉల్లిపాయ తొక్కలే అని తీసిపారేయకండి. వీటి ద్వారా ఉల్లిపాయ మాదిరిగానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎన్నో రకాలు మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవచ్చు. ఈసారి ఉల్లిపాయ తొక్కలను తీసి చెత్తలో పారేయకు�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు
ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామ�
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా రాష్ర్టాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేం�
రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కార్పొరేట్ అనుకూల సర్కార్ ఉన్నదని.. దాని స్థానంలో కిసాన్�
‘వీ కాంట్ సే మోర్.. ప్లీజ్ కో ఆపరేట్' ఇదీ ఈడీ తీరు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు తిరిగి మంగళవారం హాజరుకావాలని ఎమ్మెల�
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డానియల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్లోని బ
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు