KTR | హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్( CRPF ) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షల�
మలేషియాలో తెలుగు భాష, సంస్కృతులను పరిరక్షిస్తూ భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా తెలుగు విద్యాబోధనా తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయని సెలంగర్ మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు వి. కృష్ణారావు వెల్�
Avadhanam | తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం' అన్నారొక సినీకవి. అది నిజమని ఆహూతులందరూ ముక్తకంఠంతో అనేలా అద్భుతంగా జరిగింది ఆస్ట్రేలియాలో అవధానార్చన. తటవర్తి
Australia | తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం , సమయస్ఫూర్తి , ధారణ ఏకకాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్య ప్రక్రియ తెలుగుభాషా వైభవానికి
telugu language | నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరు పురుగు చెట్టను బలహీనపరిచినట్టు, నేటి సమస్యలు, భాషను బలహీనపరిచి
CJI NV Ramana | భాష లేకపోతే చరిత్ర లేదని, సంస్కృతి లేదని సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. భాష లేకపోతే మనం అంతరించిపోతామన్నారు. తెలుగువాడి తెలివితేటలకు జైజై, తెలుగువాడు దేనికైనా సైసై అని పేర్కొన్నారు
ప్రశ్నాపత్రం రూపకల్పనపై వారంలో స్పష్టత హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది తెలుగు వార్షిక పరీక్షలను సంబంధిత బోర్డులే నిర్వహిస్తాయి. మిగతా పేపర్లకు నిర్వహించినట్టుగానే స�
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం
తెలంగాణ తెలుగు భాష అణచివేతకు గురైన కారణంగానే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. నిజాం కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర
భాష – వివిధ భావనలు.. భాష-నిర్వచనాలు 1. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? 1) బాస 2) బాస్ 3) భాశ్ 4) భాష్ 2. సైమన్ పాటర్ రాసిన గ్రంథం? 1) ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ 2) ద సైన్ ఆఫ్ లాంగ్వేజ�
గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు మీడియం అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సరికొత్త ఆలోచన చేస్తున్నది. కమిషన్కు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుగుభాషలోనూ అ�
న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భ�