తెలుగు భాష అంటే.. మాకు విపరీతమైన ఇష్టం, ఆసక్తి ఉండేది! అందుకు మొదటి కారణం మా అమ్మ అయితే.. ఆ తరువాత మా తెలుగు సార్లే కారణం! మాకు హైస్కూల్లో భండారు సదాశివరావు సార్ తెలుగు బోధించేవారు. ఆయన ఎంత అద్భుతంగా పాఠం చెప�
సుమారు ఇరవై ఏండ్ల కిందట తెలగు భాషలో కల్పిత ఊహా జనిత కథలు తప్ప బౌద్ధం గురించి వాస్తవాలు అందుబాటులో లేవని నేడు సాధికార బౌద్ధ సాహిత్యం తెలుగులో అందుబాటులోకి వచ్చిందని విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి సి.ఆంజన�
పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాల ప్రజలకు తమ మాతృభాషపై ఎక్కువ అభిమానం ఉంటుంది. వారు ప్రతి ఒక్కరితో మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ, మన దగ్గర అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది.
ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ప్రభావంతో మన మాతృభాష తెలుగు క్రమంగా అదృశ్యమైపోతున్నది. తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో తెలుగు సాహితీ అర్చకుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్ ఇందూ�
తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకొని జాతి గొప్పతనాన్ని నిలుపుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ వేడుకలను నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యా�
ఓయూ సాహిత్య వేదిక ప్రపంచ వ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న ఆకాంక్షించారు. తెలుగు భాష, సాహిత్యాలను సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు.
రాజ్యంగంలోని అధికరణం 343లో హిందీ ని అధికార భాషగా గుర్తించింది. అధికర ణం 348(1)(ఎ) ప్రకారం భాషను నిర్ధారించే చట్టం పార్లమెంటులో రూపొందించే వరకు సుప్రీంకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులో జరుగుతాయని పేర�
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు.
Alia Bhatt | బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎన్టీఆర్ తెలుగు నేర్పించాడని ఈ భామ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది.
నవతరం కథకులు భాషపై మరింత పట్టు పెంచుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కిషన్రావు సూచించారు. మనిషి గుండెలోని ఆర్థ్రత కథా వస్తువుగా ఉండాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజా�
ఇటీవల తెలుగులో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు టీ నవీన్రావు, నగేశ్ భీమపాకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సన్మానించారు. హైకోర్టులోని న్యాయవాదుల కార్యాలయంలో సోమవారం ఈ కార్�
తెలుగుభాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ సంచాలకుడు డాక్టర్ మేడసాని మోహన్ అన్నార�
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద