తెలుగు భాష సాధించిన ఇంకొక విజయం గురించి చెప్పుకోవడం అవసరం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్రాస్ హైకోర్టులో తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని కేసు వేశాడు. చంద్రబాబ
సౌదీ అరేబియా రియాద్లో తెలుగు భాష, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగా వైభవంగా నిర్వహించారు.
తెలుగు భాషా సాహిత్య కళారంగాలను కాపాడుకునే దిశగాఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయం రాను రాను తన ప్రభను కోల్పోతున్నదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అసహనం
తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని త�
శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం తెలుగు భాషా ప్రియులకు దేవాలయం. మొత్తం తెలంగాణకే అలంకారం. గ్రంథాలయోద్యమ ప్రభావం చేతనే భాషా నిలయం ఆవిర్భావం చెందిందని నా అభిప్రాయం. భాగ్యనగరంలో ఎన్ని గ్రంథాలయాలున్నా భాషా నిలయ�
ఆంగ్ల భాష గురించి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ భాష మాట్లాడే వారు ఈనాటికీ అల్ప సంఖ్యాకులేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గ్రామాలతో సహా తెలుగు అంతటా పరిఢవిల్లుతున్నదని చెప్పా
ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ ఇటీవల తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు తమ నిరసనలను తెలిపారు. అంతేకాదు, కమల్హాసన్ వెంటనే క్షమాపణ చెప్పాలనీ వారు డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్ప�
నీ గురించి అడిగింది బాటసారీ! వీలైతే ఓసారి వచ్చివెళ్లమని చెప్పింది!’.. నా ఫ్రెండ్ సుజన చెప్పిన మాటలతో వైజాగ్ ప్రయాణానికి సిద్ధమయ్యా!‘ఇక కనిపించదు’ అనుకున్న మానస.. తన మనసులో నాపైన కాసింత ప్రేమని ‘ఇం..కా..’ క�
తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపైన ఉందనీ, మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపైన ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గార
తెలుగు మన మాతృభాష. అయినా, ఇతర భాషలకు దక్కే గౌరవం మన మాతృభాషకు దక్కడం లేదని తెలంగాణ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడుతారు. కానీ, ఇ
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పూర్వ ఐఏఎస్ అధికారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ రమణాచారి విజ్ఞప్తి�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ�