బిందుమాధవి (Bindu Madhavi) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్ (Anger Tales). తరుణ్ భాస్కర్, సుహాస్. రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా నుంచి మాస్ మొగుడు సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజిషన్ లో ఈ పాట మాస్ బీట్తో సాగుతున్న ఈ పాటను మనో, రమ్య బెహరా పాడారు.
టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషించిన గూడఛారి ప్రాంఛైజీలో జీ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ముంబైలో జరిగిన ఈవెంట్లో జీ2 (G2) ఫస్ట్ లుక్ పోస్టర్తోపాటు
నాని (Nani)-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం దసరా (Dasara). దసరా నుంచి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియోను షేర్ చేయొద్దని మేకర్స్ ట్విటర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
వీరసింహారెడ్డిలో బాలకృష్ణ (Balakrishna) చెబుతున్న డైలాగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ అవుతున్నాయి. గూస్ బంప్స్ తెప్పించే ఈ డైలాగ్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. కాగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచ�
అతి త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం వైజాగ్లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు వైజా�
ఇటీవలే ఈ షోకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్ మంచి వ్యూవర్షిప్ దక్కించుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్కు 'వీరసింహా రెడ్డి' టీమ్ వచ్చినట్లు తెలుస్తుంది.
తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం శబరి (Sabari). మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ కట్జ�
'శాకుంతలం' ట్రైలర్ ఈవెంట్లో సమంత కంటతడి పెట్టింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం 'శాకుంతలం'. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.
గతేడాది 'యశోద'తో భారీ విజయం సాధించిన సమంత.. ఈ ఏడాది అదే జోష్తో 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న తెలుగుతో ప�
ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడు ప్రశాంత్ వర్మ. ‘అ!’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.
మరో రెండు రోజుల్లో విడుదల కావాల్సిన వారసుడు చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా దిల్రాజు వారసుడు సినిమాను మూడు రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. 'వీరసింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి.
టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో ట