గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల హవా కొనసాగింది. సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. సౌత్ నుండి సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు కనీసం రెండు, మూడు వారాలు గ్�
మహేశ్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్న హంట్ (Hunt) సినిమా నుంచి అదిరిపోయే స్టన్నింగ్ అప్డేట్ అందించాడు సుధీర్ బాబు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న హంట్ సినిమా కోసం ఎలాంటి రిస్కీ అండ్ స్టైలిష్ స్ట�
ఇప్పటికే విడుదలైన ప్రభాస్ సలార్ వర్కింగ్ స్టిల్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో తెలియజేస్తున్నాయి. కాగా ఇపుడు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సలార్ కు సంబంధించిన ఇంట్రెస్టి
కేజీఎఫ్ చిత్రం యశ్తోపాటు డైరెక్టర్ ప్రశాంత్నీల్కు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్కు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్లో అదే మాస్ ఎనర్జీని కొనసాగిస్తూ కేజీఎఫ్ 2తో కూడా మరోసారి
షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు అయింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో మెరిసినా అవి ఫ్యాన్స్కు సంతృప్తిని ఇవ్వలేకపోయ�
గతేడాది ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త దర్శకులు అడుగుపెట్టారు. అందులో కొందరు మొదటి అడుగులోనే విజయం సాధిస్తే.. మరికొందరు పరాజయాల్ని మూటగట్టుకున్నారు. ఇక గతేడాది దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి సక్సె�
బిగ్బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వీజే సన్నీ ఒకడు. బుల్లితెర నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ పలు సీరియల్స్, టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బిగ్బాస్ షోతో సన్�
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురైయ్యాడు. రోహిత్ శెట్టి ప్రస్తుతం ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ను రూపొందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం హై
'బింబిసార' వంటి బ్లాక్బస్టర్ తర్వాత 'అమిగోస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నందమూరి కళ్యాణ్రామ్. ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే నటులలో కళ్యాణ్రామ్ ఒకడు. కెరీర్ బిగెనింగ్ నుండి వ
నాగచైతన్య ప్రస్తుతం ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. 'లవ్స్టోరీ', 'బంగార్రాజు' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్కు థాంక�
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్ బాషా(92) మరణించాడు. ఆయన ప్రముఖ రచయిత చంద్రబోస్ భార్య, సుచిత్రకు తండ్రి. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీతం అందించాడు.
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు.
చాలా కాలం తర్వాత చిరు నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా మాస్ మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటి�