విజయాల సంగతి పక్కనపెడితే..అవకాశలపరంగా మాత్రం భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నది అచ్చ తెలుగందం శ్రీలీల. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది. హిందీలో కూడా రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తున్నది. ఇదిలావ�
Anushka Shetty | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న పేరు. నాగార్జునతో కలిసి చేసిన ‘సూపర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అనుష్క, మొదటి చిత్రంతో
కన్నడ అగ్ర నటులు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘45 ది మూవీ’. అర్జున్ జన్య దర్శకుడు. ఉమా రమేశ్రెడ్డి, ఎం.రమేశ్రెడ్డి నిర్మాతలు. కన్నడంలో రూ�
Rukmini Vasanth | కన్నడ సినిమా కాంతారా చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. ఈ అమ్మడు రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిరుచుల గురించి షాక్ అయ్యే విషయాలు వెల�
Rashmika | తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’ మూవీతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన కన్నడ బ్యూటీ రష్మిక మందానా సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా హిట్ చిత్రాలు ‘పుష్ప 2’, ‘యానిమిల్’, ‘ఛావా’తో తన ప్రతి�
కాలేజీలో నేను ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య.. ఇంగ్లీషులో మాట్లాడ్డం. అప్పటిదాకా బడిలో ‘ఏందోయ్.. ఎట్లనోయ్' అనుకుంటూ దిల్ ఖుషీగా తిరిగిన నాకు.. కాలేజీలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంగ్లీషు, హిందీనే కాదు.. ఆ్ంరధ�
నయనతార లీడ్రోల్ చేస్తున్న పాన్ ఇండియా భక్తిరసాత్మక చిత్రం ‘ముకూతి అమ్మన్ 2’. ఈ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదల కానుంది. సుందర్.సి దర్శకుడు.
Rishabh Shetty | రీసెంట్గా హైదరాబాద్లో కాంతార చాప్టర్ 1’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో హీరో రిషబ్ శెట్టి కన్నడ స్పీచ్ సోషల్ మీడియాలో పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే.
Rishab Shetty | కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
చూచిరాత అనేది ఒకప్పుడు స్కూల్స్లో సర్వసాధారణ విషయం. రోజూ తెలుగు, ఇంగ్లిష్ అవసరమైతే హిందీ చూచిరాత పిల్లలకు హోమ్వర్క్లో భాగంగా ఉండేది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా, క్లాస్ అల్లరి చేసినా ప్రశ్నలక�
కాళిదాసు శ్లోకాలను తెలుగులో స్వేచ్ఛా కవితానువాదం చేసిన డాక్టర్ రఘువర్మ విమర్శకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందిస�
రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ, ఆంధ్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో ఇదివరకు వ్యాసంలో చూశాం. ఇక భాషా ప్రాతిపదిక మీద ఈ భాషల గురించి అవగాహన లేని ప్రధానమంత్రి నెహ్రూని ఎలా ఒప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సృష్టి�
తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.