Manda Krishna Madiga | సీఎం రేవంత్రెడ్డిపై మందకృష్ణ మాదిగ మరోసారి సీరియస్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు. గురువారం మందకృష్ణ మాదిగ మీడియాత�
BLR Trust | అన్ని వర్గాల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్ట్(BLR Trust) చేస్తున్న కృషి అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. కోస్తాంధ్రను ఆనుకొని తెలంగ�
Minister Jupalli | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో చెంచు మహిళపై(Chenchu woman )జరిగిన అమానవీయ దాడిపై ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) స్పందించారు.
Minister Jupalli | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్�
Alpha Hotel | సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో(Alpha Hotel) రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్ఫోర్స్ అధికారులు(Taskforce official) తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు.
Raj Bhavan School | జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమంలో(National deworming program) భాగంగా రాజ్భవన్ స్కూల్లో(Raj Bhavan School) 19 ఏండ్లలోపు బాలబాలికలకు నులిపురుగుల నిర్మూల మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్�
Nallgonda | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో(Nallgonda) దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా దోపిడీలకు(Stole bikes) పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Nagarkurnool | కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెప్పి ఓ మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చి�
కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ హామీలకు తెలంగాణలో విలువను ఇవ్వడం లేదని బీసీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవారం బీసీ మేధావుల మేధోమథన సమావేశం జరిగింది.