Sangareddy | సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
Etela Rajender | సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈట�
Harish Rao | దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు ర
Aleti Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. కొత్తగా యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున�
Gold stealing | యజమాని ఇంట్లో లేని సమయంలో పని మనిషులే దొంగతనానికి పాల్పడి దేశ సరిహద్దు దాటిపోయారు. కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్(Arrested) చేశారు.
Universities In charge VC's | తెలంగాణ పది యూనివర్సిటీలకు ఇన్చార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మే 22న పది వర�
Cellphones recovery | చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్ఫోన్ ఫోన్లను(Cellphones)ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు.
Deputy CM Bhatti | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Purchasing centers) జాప్యం జరుగకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
CM Revanth Reddy | సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో దొడు వడ్లకు బోనస్ 500 కల్పించాలని నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం(Effigy Burn) చేశారు.