Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన '�
Akhila suicide case | ప్రేమ పేరుతో మోసపోయి ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిమెట్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితు సాయి గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Podu farmers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా( Asifabad Dist) ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో(Dhanapur) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల(Podu farmers) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతిని విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడుఅబార్షన్(Abortion) చేయించాడు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదా
Ale Laxman | తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను రాచరికపోకడలుగా చూడాల్సిన పనిలేదని, అవి తెలంగాణ ప్రజల సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతీకలని ప్రస్తుత తెలంగాణ రాజముద�
రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
తెలంగాణలో బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించకపోవడం వల్లనే బీర్లకు కృత్రిమ కొరత ఏర్పడిందనే వార్తలను ఎక్సైజ్శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ తోసిపుచ్చారు. ఆయన గురువారం ఒక ప్రకటన చేస్తూ.. తెలంగాణలో ఆరు బీర�