తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
సమష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది ఏ ఒక్కరి త్యాగఫలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తూ, ఆరు దశాబ్దాల పాటు త�
రాష్ట్రంలో విత్తన విపత్తు నెలకొన్నది. పచ్చిరొట్ట విత్తనాలనే పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగ, పచ్చి రొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందా ? అ�
ఎక్సైజ్శాఖ బీర్లను తయారు చేస్తున్నది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నది. అలాగే చెన్నైలో ‘సెయింట్ పాట్రిక్స్' పేరుతో మద్యం
వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే టీ-హబ్ స్టార్టప్ పోర్టల్కు సిరీస్ ‘ఏ’ ఫండింగ్లో భాగంగా ఒకేసారి 3 మిలియన్ డాలర్లు (రూ.24 కోట్లు) సమకూరాయి.
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వి�
ఈ ఏడాది (2024-25) కొత్తగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 67,500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 18 వేల మంది రైతులు తమ పేర్లను నమోదు చే�
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదని, అయితే కొన్ని రకాల పత్తి విత్తనాలకు మాత్రమే అధిక డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను అందరికీ అ�
తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ఏకం చేసి పరిపాలించిన కాకతీయులు.. తెలుగు జాతి వైభవాన్ని సుసంపన్నం చేశారని చరిత్రకారులు, సాహితీవేత్తలు, కళాకారులు గుర్తు చేస్తున్నారు.
జాతి సాంస్కృతిక, చారిత్రిక వారసత్వానికి ప్రతీకలుగా ప్రభుత్వ చిహ్నాలు రూపొందుతాయి. అందులో గత చరిత్ర ఆనవాళ్లు చోటుచేసుకుంటాయి. వీటిని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చరు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సీరియస్ అయ్యారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు సన్మానాలు.. ఉద్యమకారులకు అవమానాలు ఎదురయ్యాయయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిపే
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేఆర్ఎంబీ ప్రస్తుత చైర్మన్ శివనందన్�
TGPSC | గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్ల
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జూన్
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో(Medigadda barrage) మరమ్మతు పనులు(Repair works) కొనసాగుతున్నాయి.