Singuru Project | సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్(Singuru Project) నుంచి మంజీరా డ్యామ్కు(Manjira Dam) నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల(Release of water) చేశారు.
Land disputes | కోర్టులో ఉండగానే తన భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్(Illegal registration) చేశారని ఆరోపిస్తూ.. బాధితుడి కుటుంబం సూర్యాపేట(Suryapet) జిల్లా నూతనకల్ తహసీల్దార్ కార్యాలయం(Tehsildar office) ఎదుట ఆందోళకు దిగారు.
Medaram : సమస్యల పరిష్కారం కోసం మేడారం(Medaram) పూజారులు(Priests dharna) ఆందోళనబాట పట్టారు. అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Fake account | సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
Kakatiya Kala Thoranam | కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన ఆకృతులు కానే కావు. ఆ తోరణాల్లో ఆనాటి కాకతీయ రాజుల పాలనా వైభవమంతా పూస గుచ్చినట్టుగా ఉంటుంది. నాడు ప్రజల సుభిక్ష పాలనకు అద్దంపడుతున్నాయి.
KTR | రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
TS Musicians association | తెలంగాణ రా ష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ పేర్కొన్నది.
Liquor brands | తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేనెలలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 8వ తేదీ తరువాత కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశమున్నదని మద్యం వ్యాపారవర్గాలు చెప్తున్�
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర పాలన పగ్గాలు కాంగ్రెస్ చేతుల్లో ఉండటం కాల మహిమగానే భావించాలి. ఒకరి కష్టం మరొకరి పాలైనట్టుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్ర
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుతో భయం కలిగిస్తోందని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు.? చే�
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనున్నదని, ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండవచ్చని పేర్కొన్నద
టిమ్స్ ట్రబుల్ ఇవ్వడంతో గద్వాల డిపో నుంచి దాదాపు గంటకుపైగా బస్సులు బయటకు రాలేదు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. విధులు నిర్వర్తించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా ఉద్యోగులు మంగళవారం వేకువజామ�