Tragedy | ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి ఓ కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హోల్సే
Telangana | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జూన్ 2వ తేదీ ఉదయం గన్పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి
Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ రమణతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana | వరంగల్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇంట్లోకి కుక్క చొరబడిందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే ఫోన్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో డయల్ 100కు కాల్ చేసి కుక్కను వెళ్లగొట్టేందుకు సాయం కావాలని కోరాడు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ గెలిచి ఉండేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్లలో ఐదు �
‘తెలంగాణ ఉద్యమంలో రేవంత్రెడ్డి పాత్ర ఏమిటో చెప్పాలి?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్�
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్కు దారి తీసింది. ఒకరి తర�
BRS Party | జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.
KTR | అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నట్లు రేవంత్ ఢిల్లీ వేదికగా ప్రకటించారు. రే
KTR | ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
KTR | ఆదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన ద�
Praja Bhavan | బేగంపేటలోని ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజా భవన్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు.
Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు. చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా