కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హ
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే �
మన ముందు తరం వారు ఎవరంటే... ఆ ముందు తరం వారు వేసిన తిరుగుబాటు విత్తనాలే. వారు మొలకలై, మానులై, శాఖోపశాఖలుగా తెలంగాణతనం వ్యాపింపచేసిన్రు. ఆకాశమంత ఎత్తున బావుటా ఎగరేసిన్రు. అదే సమయంలో భూమి పొరల్లోకి వేళ్లూనిన్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో 2 వేల కోట్లను అప్పుగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇండెంట్ను సమర్పించింది. దీనిపై ఈ నెల 4న ఆర్బీఐ ఆక్షన్ నిర్వహించనున్నది.
పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధి�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, దేశంలో శత్రువులుగా ఉంటూనే తెలంగాణలో మిత్రబంధాన్ని కలిగిఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్
లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారుచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు �
Nalgonda | నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని ప
T- Hub | సరికొత్త ఆవిష్కరణలను, స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ -హబ్(T- Hub) కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తాజాగా ఇండియా స్టార్టప్ సాహస యాత్రను దేశంలోని 11 నగరాల్లో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్దం �
MLA Krishnarao | తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల(State formation celebrations) ముగింపు వేడుకలను బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.