NRI | లండన్(London) ఎన్ఆర్ఐ(NRI) బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు(TelanganaState formation day) ఘనంగా నిర్వహించారు.
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప
తెలంగాణ ఆవిర్భావం దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. అరవై ఏండ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు అని చెప్పా
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్ర�
తెలంగాణ వస్తే చిమ్మచీకటే అని చూపిన చూపుడువేలు ఏ వెలుతురులో దాక్కున్నది? నిషేధిత పదమైన తెలంగాణ నిలువెత్తు పటం ఎట్లా అయ్యింది ? ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ దిక్కున్నచోట చెప్పుకో’ అని ఈసడించిన గొంతు ఏ పాతాళ
60 ఏండ్ల విధ్వంస గాయాలను.. పదేండ్ల వికాసంతో మాన్పేసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటమని తెలిపారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆ�
ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్త�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
తెలుగు సినిమాల్లో ఒకప్పుడు.. కథానాయకుడు విశాఖ ఎక్స్ప్రెస్ దిగేవాడు!
కథానాయిక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేది!!
తెలంగాణ ఆగయీ.. ఇండస్ట్రీ సోఁచ్ బదల్గయీ.. ఇప్పుడు తెలుగు హీరో జోగిపేట నుంచి హైదరాబాద్కు వస�
33/11కేవీ బాచుపల్లి సబ్స్టేషన్, పలు ఫీడర్ల పరిధిలో రాత్రి 10.30 గంటల నుంచి 3 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సాయినగర్, ఇంద్రానగర్, ప్రగతినగర్లోని జీపీఆర్ లేఅవుట్ కాలనీవాసులు సబ్స్టేషన్ ఎదుట �
‘ప్రత్యేక తెలంగాణ’ కల నెరవేరి అప్పుడే దశాబ్దం గడిచిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని పరాయి పాలకులు చేసిన అబద్ధపు ప్రచారాలను పదేండ్ల స్వపరిపాలన పటాపంచలు చేసింది.