VH Hanumanta Rao | మోదీ(PM Modi) మతం అనే సెంటిమెంట్ వాడుకుంటూ లబ్ధి పొందుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్. హనుమంతారావు(VH Hanumanta Rao) అన్నారు.
Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్ పై(Medigadda Barrage) అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ (నెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం సభ్యులు సోమవారం ర�
పదేండ్ల పండుగ పేరిట కాంగ్రెస్ సర్కారు ఆదివారం నిర్వహించిన రాష్ర్టావతరణ వేడుకల్లో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రికలను తీసుకొని వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా అవమానించారు.
రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాం తాన్ని అర్బన్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న �
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానికిగా మరో పదేండ్లు పొడిగించాలని, దీనికోసం ఏపీలోని అన్ని పార్టీలు ఐక్యంగా పోరడాలని మాజీ ఏపీసీసీ చీఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. ఏపీతో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బం�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna Temple) ఆదివారం భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
Pregnant woman died |
వైద్యం వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది.
Hyderabad | ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని(Joint capital) బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా.సాకే శైలజానాథ్(Shailajanath) విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ను (Hyderabad) ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరా
Harish Rao | మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయన్ను కలిసేందుకు హరీశ్రావు వెళ్లారని మం�
Revanth Reddy | తెలంగాణ లోగో మార్పు వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చిత్రకారులు అనుకున్నా కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యం ఉన్న నాయకులు అని అను�
Leopard Attack | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. కోనరావుపేట
మండలంలోని ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో దూడ(Calf Killed) మృతి చెందింది.
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృత�