గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తిచేయాలని నిధులు గురించి మాత్రం అడగొద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను స్వరపర్చిన విధానంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా పాడుకుంటున్న పాట ట్యూన్ను మార్చేయడంతో ‘తెలంగాణ ఆత్మ’ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు పోలీసులు, తనిఖీ బృందాలు నిర్వహించిన సోదాల్లో రూ.200.27 కోట్లు దొరికినట్లు రాష్ట్ర పోలీసు విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్ట్యాంక్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసు
కాకతీయ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం-బౌర్న్టెక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ (యూఎస్ఏ బేస్డ్) కంపెనీ మధ్య పరస్పర అవగాహన అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు.
మే 24 నాడు రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన రేవంత్ సర్కార్ మఫ్టీ పోలీసులు పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉండే నా చెల్లెలి ఇంటిమీదికి పోయినప్పుడు ఆ గ్రామంలో కరెంటు లేదు! ఆ సమయంలో మా చెల్లె�
గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. మూడు రోజుల క్రితం బాచుపల్లి, రెండురోజుల క్రితం రాజేంద్రనగర్, జీడిమెట్ల, తాజాగా బోడుప్పల్లో విద్యుత్తు కోతలతో స్థానికులంతా సబ్స్టేషన్ల�
వంట చెరుకు కోసం కొంగాల అడవికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు పెట్టడంతో పేలి మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్ల్లెందుల ఏసు(55) ఇల్ల్లెందుల ఏసు, రమే�
లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్
ACB raids | సూర్యాపేట(Suryapet) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు(ACB raids) చేపట్టారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమా చారంతో రైడ్స్ చేశారు.
TSPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.