తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
నీట్ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం.
చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
RSP | లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. తనను నమ్మి నాగర్కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హృ�
KTR | లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థ�
Harish Rao | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని పేర్కొన్నారు.
DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్నగర్(Mahbubnagar) లోక్సభ స్థానంలో(Parliament elections) బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) సంచలన విజయం కైవసం చేసుకొన్నారు.
Parliament elections | పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections) నల్లగొండ(Nallgonda) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy )భారీ మెజార్టీతో విజయం సాధించారు.
By-elections | కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సా�