KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో
తెలంగాణ అస్థిత్వం కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపాల్సింది తెలంగాణ వాదులు తప్ప తెలంగాణ ద్రోహులు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉత్
KCR | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్పార్క్ల�
Singareni CMD | సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరామ్కు జాతీయ స్థాయి ట్రిపుల్ ఐఈ (ఇండియన్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) సంస్థ ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ అవార్డు-2024ని ప్రకటించింది.
KCR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని వెల్లడించారు. తెలంగాణ �
Revanth Reddy | బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన.. లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యం
TG Weather | తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
TGPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అ
CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకట
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఉన్న గౌరవం మరోసారి తేటతెళ్లమైంది. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న సోనియా గాంధీ (Sonia Gandhi).. వందలాది మంది తెలంగాణ యువకుల మరణాలకు �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. దీనికోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తోపాటు ట్యాంక్బండ్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్ఎస్ �