Vande Bharat trains | వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కానుక అందించారు. ఈ నెల 16న మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
Padi Kaushik Reddy | ఆంధ్రా సెటిలర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. నిన్నటి ప్రెస్మీట్లలో ఎక్కడా కూడా తాను సెటిలర్స్ అనే పదమే వా�
Padi Kaushik Reddy | నాకు దూకుడు ఎక్కువ ఉంటే.. దానం నాగేందర్కు గోకుడు ఎక్కువ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ గోకుడు బంజేయాలని సూచించారు. సిగ్గు శరం లజ్జ మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామ
సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, అక్రమంగా నిర్బంధిస�
ఇది మాయిముంత దేవులాడుకోవాల్సిన సమయం. తెలంగాణ జెండా కప్పుకొని, తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచినవాళ్లు తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపి తల్లి రొమ్ము గుద్దుతున్న నేపథ్యంలో తెలంగాణ జనం మల్లోసారి కన్నతల్లిన�
అరువై ఏండ్ల ప్రజా ఆకాంక్షలకు, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానాలకు ప్రతిఫలమే తెలంగాణ. దశాబ్ద కాలానికి పైగా అలుపెరుగని పోరాటం చేసి, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా రాజకీయంగా ఉద్యమం చే�
తొలిదశ, మలిదశ ఉద్యమాల తర్వాత తెలంగాణ సమాజం మరోసారి తిరగబడింది. న్యాయం కోసం పోలీస్టేషన్ మెట్లు ఎక్కిన వారినే అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది.
జీఎఫ్ లైఫ్ టెక్ కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభంతో తెలంగాణ.. ప్రపంచ స్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్
ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో సంభవించిన వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు భారీ విరాళాలతో ముం�
తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీలకు పాయింట్లను లెకించే ముందు పాఠశాలలో చేరిన తేదీని పరిగణనలోక
డెంగ్యూ తో ఓ చిన్నారి గురువారం మరణించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్నె రాజు కుమార్తె సాయిశ్రీ(6)కి ఇటీవల జ్వరం రావడంతో పరకాలలోని ప్రైవేట్ దవా
BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ.. ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. సైబ�
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎటు పోతున్నదని ఆవేదన వ్యక్�