Harish Rao | భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన తెలిపారు.
KTR | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లీటర్ పాలపై రూ. 5 పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించా�
ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుందని, దౌర్జన్యంతో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ �
హైదరాబాద్లో భూములను తాకట్టు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఐటీ పరిశ్రమకు కేటాయించిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంప�
పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే దీనికి తొలి ప్రమాద హెచ్చరిక అని చెప్పారు.
గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యన్ ప్రైవేట్ ఆర్మీలో చెరలో 8 నెలలపాటు బానిస బతుకు బతికిన నారాయణపేట జిల్లావాసి సూఫియాన్ (22)కు విముక్తి లభించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఆయన ఎట్టకేలకు స్వస్థలానికి చేరు
దక్షిణాది రాష్ర్టాలు అంటే కేంద్రానికి, జాతీయ పార్టీలకు చిన్నచూపు అని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ, కేరళ, తమిళనాడు పోటీపడి అభివృద్ధి చెందటం కూడా ఓ విధంగా నష్టం కలిగిస్తున్నదని తెలి�
అబద్ధాన్ని పదేపదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు. కానీ నిటారుగా కండ్లముందు నిలబడ్డ నిజాన్ని మాత్రం నీరుగార్చలేరు. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం.
రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుసాగాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లో ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ప్రారంభోత్సవానికి ఆయన ము�
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 95 శాతం పూర్తి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేస్తే కేసీఆర్కు పేర�
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా..? అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో కొద్ది రోజుల క్
Constable Kistaiah | కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆంధ్రా అధికారుల పెత్తనం మొదలైంది. తెలంగాణ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓ ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి అమరుడు కానిస్టేబుల్ �