KTR | వ్యవసాయ రంగంలో ఇన్నొవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు 2021లో కేసీఆర్ ప్రభుత్వం అగ్రి హబ్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏ సదుద్దేశంతో నెలకొల్పామో దాన్ని అగ్రి హబ్ విజయవంతంగా నె�
TG Rains | ఈ ఏడాది తెలంగాణలో వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు 89
KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. జాతీయ సగటు కంటే అధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన రా�
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలను సత్వరమే అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఐడీవోసీ సమావేశ �
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమానికి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబో యే రోజుల్లో �
త్యాగాల ఫలితమే తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దళితులపై చిర్రుబుర్రుమన్నారు. నాగర్కర్నూల్ జిల్లా జటప్రో ల్ గ్రామంలోని సమీకృత గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని ఎంచుకున్నారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించార
Harish Rao | అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కారు అని.. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్�
పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారని చెప్పారు.
Revanth reddy | తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆధ్యుడు దొడ్డి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యా�
ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన�
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా గాంధీల కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒలకబోసిన ప్రేమను చూసి కాంగ్రెస్వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు.
1940 దశకంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటంలో బుర్రకథలు ప్రధాన భూమిక పోషించాయి. కథ పౌరాణికమైనా, చారిత్రకమైనా సమకాలీన సమాజాన్ని జోడించే వెసులుబాటు ఉండటం, నాటకం లాగా హంగు ఆర్భాటం అవసర�