BRS MLAs | తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్పై హైకోర్టు వెలువరించ�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు న
Congress | ఇంత అహంకార ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాక్టో మాజీ చైర్మన్ భుజంగరావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అవార�
Harish Rao | కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత
అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోశ్కుమార్ నివాళులర్పించారు. మన అడవులను, వన్య ప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన వారిని గౌరవిద్దామని అన్నార
KTR | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కామ్కు తెరలేపినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలోని రెండు వేల ఎకరాల అభివృద్ధి పనులను దుబాయిలోని ఎమ్మార్ బిల్డర్స్
KTR | కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్పీసులు-డస్టర్లులేని స్కూళ్లు, అద్దె
తెలంగాణ చరిత్రలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చ�
Telangana | కాంపొజిట్ స్కూల్ గ్రాంట్. పాఠశాలల్లో చాక్పీసులు, డస్టర్లు కొనాలన్నా.. ఇంటర్నెట్, విద్యుత్తు బిల్లులు చెల్లించాలన్నా .. పంద్రాగస్టుకో, జనవరి 26కో స్వీట్లు పంపిణీ చేయాలన్నా ఈ నిధులే ఆధారం. ఇలాంటి స్�
స్థానిక సంస్థలు ఎన్నికలు ఈ యేడాది లేనట్లే.. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును మూడు నెలల సమయం అడిగింది. దీంతో ఈ యేడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట�
యువత వ్యక్తిత్వ వికాసానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషి�